ETV Bharat / city

రాష్ట్రవ్యాప్తంగా మరో 7355 మందికి కరోనా టీకా

author img

By

Published : Jan 30, 2021, 2:49 AM IST

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం 7355 మందికి కరోనా టీకాలను ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1014 మందికి, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 101 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు వెల్లడించారు.

ap corona cases
corona vaccine

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కరోనా టీకాలను 7355 మందికి ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందుకోసం 663 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. టీకాలు వేసిన తర్వాత తూర్పుగోదావరిలో జిల్లా ఒకరు ,గుంటూరు- 2 ,కృష్ణా-1 ,ప్రకాశం-1 , నెల్లూరు జిల్లాలో నలుగురు స్వల్ప అస్వస్థతకు గురైనట్లు అధికారులు పేర్కొన్నారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1014 మందికి, అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 101 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చినట్లు చెప్పారు.

ఇదీ చదవండి

బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడితే కఠిన చర్యలు:ఎస్ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.