ETV Bharat / city

AP Corona Cases: రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

author img

By

Published : Aug 24, 2021, 5:04 PM IST

Updated : Aug 24, 2021, 5:43 PM IST

కరోనా కేసులు
Corona Cases

16:56 August 24

కొత్తగా 1,248 కరోనా కేసులు, 13 మరణాలు!

రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 1,248 కరోనా కేసులు, 13 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి మరో 1,715 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 13,677  కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 24 గంటల వ్యవధిలో 58,890 కరోనా పరీక్షలు చేశారు. కరోనాతో ప్రకాశం, చిత్తూరు జిల్లాలో ముగ్గురు మరణించారు. తూర్పు గోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. కర్నూ ల్, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

ఇదీ చదవండీ.. Biometric: ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ బయోమెట్రిక్

Last Updated : Aug 24, 2021, 5:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.