ETV Bharat / city

మరో 50 మందికి పాజిటివ్: రాష్ట్రంలో కరోనా కేసులు 1980

author img

By

Published : May 10, 2020, 12:26 PM IST

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 8,666 నమూనాలు పరీక్షించగా 50 మందికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.

corona cases in andhra pradesh
రాష్ట్రంలో 1980 కరోనా కేసులు

corona cases in andhra pradesh
రాష్ట్రంలో 1980 కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1980కి చేరింది. కర్నూలులో మరొకరు మృతి చెందారు. మొత్తం రాష్ట్రంలో మృతుల సంఖ్య 45కు చేరుకుంది. కొవిడ్ నుంచి కోలుకుని 925 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1010 మంది చికిత్స పొందుతున్నారు.

ఇవీ చదవండి:

ఆగిన గుండెకు ఆయువిచ్చారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.