ETV Bharat / city

పొట్టి శ్రీరాములు, సర్దార్ పటేల్​కు సీఎం జగన్ నివాళులు

author img

By

Published : Dec 15, 2020, 3:20 PM IST

cm ys jagan
cm ys jagan

అమరజీవి పొట్టి శ్రీరాములు, భారత తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ ఘనంగా నివాళులు అర్పించారు.

అమరజీవి పొట్టి శ్రీరాములు, భారత తొలి హోం మంత్రి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఘనంగా నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఇరువురి చిత్రపటాలకు పూలు సమర్పించారు. మంత్రులు కన్నబాబు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అగ్రి మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

రైతుల ఖాతాల్లో 1252 కోట్ల పంటల బీమా సొమ్ము జమ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.