ETV Bharat / city

ఈనెల 25న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

author img

By

Published : Sep 20, 2020, 1:18 PM IST

ఈనెల 25న సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

ap cabinet meeting
ఈనెల 25న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ఈ నెల 25న సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం అవుతుంది. ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. రాష్ట్రంలోని కీలక అంశాలపై చర్చ జరగనుంది.

ఇవీ చదవండి:

'హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయ్.. కేంద్రం కల్పించుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.