ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 400 కరోనా కేసులు... 4 మరణాలు

author img

By

Published : Oct 24, 2021, 5:55 PM IST

రాష్ట్రంలో కొత్తగా 400 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు. ప్రస్తుతం 5,102 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

CORONA CASES
CORONA CASES

రాష్ట్రంలో 24 గంటల్లో 37,774 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..400 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో నలుగురు కొవిడ్​తో మృతి చెందారు. రాష్ట్రంలో కొత్తగా 516 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 5,102 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొకరు చొప్పున మృతి చెందారు.

andhrapradesh corona cases
రాష్ట్రంలో కొత్తగా 400 కరోనా కేసులు, 4 మరణాలు

ఇదీ చదవండి

CPI RAMAKRISHNA: 'అప్పులు తెస్తేనే రాష్ట్ర మనుగడ.. లేకపోతే దుర్భర పరిస్థితి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.