ETV Bharat / city

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 771 కరోనా కేసులు.. 8 మరణాలు

author img

By

Published : Sep 28, 2021, 4:33 PM IST

Updated : Sep 28, 2021, 5:02 PM IST

AP corona cases
AP corona cases

16:22 September 28

ఏపీ కరోనా కేసులు

undefined

రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 45,592మంది నమూనాలు పరీక్షించగా 771 కొత్త కేసులు నమోదయ్యాయి. ఎనిమిది మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 1,333 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,912 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో తెలిపింది. కొవిడ్‌ వల్ల  చిత్తూరు జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు, కడప జిల్లాలో ఒకరు, కృష్ణాలో ఒకరు మరణించారు. 

ఇదీ చదవండి: 

AP RAINS: అల్పపీడనంగా వాయుగుండం!

Last Updated : Sep 28, 2021, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.