ETV Bharat / city

దిల్లీలో అమరావతి ఐకాస నేతలు

author img

By

Published : Mar 2, 2020, 9:59 PM IST

అమరావతి ఐకాస నేతలు మరోసారి దిల్లీ వెళ్లారు. ఎన్​హెచ్​ఆర్సీ, ఎస్సీ, ఎస్టీ మహిళా కమిషన్​ను నేతల బృందం కలవనుంది. ఐకాస నేతలు మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డాలను కలిసేందుకు సమయం కోరారు.

దిల్లీలో అమరావతి ఐకాస నేతలు
దిల్లీలో అమరావతి ఐకాస నేతలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.