ETV Bharat / city

'అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత సీఎంకు లేదా?'

author img

By

Published : Jan 10, 2021, 12:38 PM IST

ఏపీలో జరుగుతున్న విగ్రహాల ధ్వంసంపై తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు స్పందించారు. 'హిందూమతంపై జరుగుతున్న దాడిపై సీఎం జగన్ మౌనం వీడాలి' అని డిమాండ్ చేశారు.

Achennaidu comments on hindu temples
తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో ఆలయం అనేది లేకుండా కుట్ర చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హిందూమతంపై జరుగుతున్న దాడిపై ముఖ్యమంత్రి జగన్ మౌనం వీడాలన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత సీఎంపై లేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

ఇదీ చదవండి:

ప్రమాదమని తెలిసినా... ప్రాణాలకు తెగించి మరీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.