రాష్ట్రంలో ఆలయం అనేది లేకుండా కుట్ర చేస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. హిందూమతంపై జరుగుతున్న దాడిపై ముఖ్యమంత్రి జగన్ మౌనం వీడాలన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన బాధ్యత సీఎంపై లేదా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
ఇదీ చదవండి: