ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 2,618 కరోనా కేసులు..16 మరణాలు

author img

By

Published : Nov 1, 2020, 5:05 PM IST

Updated : Nov 1, 2020, 5:31 PM IST

ap corona
ap corona

17:00 November 01

రాష్ట్రంలో కొత్తగా 2,618 కరోనా కేసులు..16 మరణాలు

ap corona
హెల్త్ బులెటిన్

రాష్ట్రంలో కొత్తగా 2,618 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,25,966కు చేరింది.  తాజాగా వైరస్ బారిన పడి 16 మంది మృతి చెందగా.. రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 670గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో 3509 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 23వేల 668 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైదారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 81.17 లక్షల కరోనా పరీక్షలను నిర్వహించినట్లు బులెటిన్​లో పేర్కొంది.  

ఇదీ చదవండి

ప్రధానికి లేఖ రాసి సీఎం జగన్ చులకనయ్యారు: చంద్రబాబు

Last Updated : Nov 1, 2020, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.