ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM

author img

By

Published : May 15, 2022, 1:14 PM IST

1pm_Topnews
1pm_Topnews

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

  • JNTUA: యువత వినూత్న ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి: గవర్నర్​ బిశ్వభూషణ్​
    Governor Biswabhusan in convocation of JNTU Anantapur: యువత మేధో సంపత్తిపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని.. వినూత్న దిశగా అడుగులు వేయాలని విద్యార్థులకు గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్ సూచించారు. అనంతపురం జేఎన్​టీయూ 12వ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన.. పట్టభద్రులకు దిశానిర్దేశనం చేశారు. ‘దేశం నాకోసం ఏం చేస్తుందని అడగకుండా.. దేశం కోసం నేనేం చేయగలను’ అనే ధోరణితో యువత ముందుకెళ్లాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు.


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.