నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం చిగురుపాడు పరిధిలోని పంట పొలాల్లో... కోడి పందేల స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పసిగట్టిన నిర్వాహకులు పరారయ్యారు. వారికి సంబంధించిన 5 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు.
ఇవీ చదవండి...నెల్లూరు కలెక్టర్గా విధుల్లో శేషగిరిబాబు