ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి... మహిళ మృతి

By

Published : Jan 7, 2021, 8:17 PM IST

()
చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం ఎగువ కన్నికాపురం గ్రామంలో దారుణం జరిగింది. పొలం విషయంలో రెండు కుటుంబాల మధ్య వివాదం ఓ మహిళ ప్రాణం తీసింది. ఓ కుటుంబంపై ప్రత్యర్థి వర్గం కళ్లలో కారం కొట్టి కిరాతకంగా కత్తులతో దాడి చేశారు.

ABOUT THE AUTHOR

...view details