ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలు..శ్రీవారికి గజవాహన సేవ

By

Published : Oct 21, 2020, 10:02 PM IST

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి గజవాహన సేవను నిర్వహించారు. శ్రీ మలయప్పస్వామివారు సర్వాలంకారభూషితుడై గజవాహనను అధిరోహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైధిక కార్యక్రమాలను జరిపారు. జీయంగార్ల సాత్తుమొర, రంగనాయకుల మండపంలో అస్థానాలను వేడుకగా చేపట్టారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details