ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమలలో శ్రీవారికి వైభవంగా తెప్పోత్సవం

By

Published : Mar 25, 2021, 9:57 PM IST

తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం రాముని అవతారంలో దర్శనమిచ్చిన స్వామివారు గురువారం రుక్మిణీసమేత కృష్ణుని అవతారంలో భక్తులను అనుగ్రహించారు.

ABOUT THE AUTHOR

...view details