ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమలలో ఘనంగా శ్రీ వారి వార్షిక తెప్పోత్సవాలు

By

Published : Mar 24, 2021, 10:53 PM IST

తిరుమలలో శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీ రామ చంద్రమూర్తి అవతారంలో స్వామివారు దర్శనమిచ్చారు. కరోనా వల్ల పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించారు. భక్తులు భౌతికదూరం పాటించేలా పుష్కరిణిలో ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details