ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమలలో శోభాయమానంగా హనుమంత వాహన సేవ

By

Published : Apr 21, 2021, 10:09 PM IST

()
శ్రీరామ నవమి సందర్భంగా తితిదే హనుమంత వాహన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించింది. హనుమంత వాహనంపై శ్రీరాముడు, సీతాదేవి ఉత్సవమూర్తులను మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేడుకను చూసిన భక్తజనసందోహం పులకించింది.

ABOUT THE AUTHOR

...view details