20:08 September 17
పొలంలో గుళికలు చల్లుతుండగా అస్వస్థత
కడప జిల్లా రాజుపాలెం మండలం వెలవలిలో 10 మంది రైతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వరి పొలంలో గుళికలు చల్లుతుండగా ఉన్నట్లుండి సృహతప్పి పడిపోయారు. స్థానికులు వారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు.
ఇదీ చదవండి
Last Updated :Sep 17, 2021, 10:28 PM IST