ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రొద్దుటూరు ఛైర్​పర్సన్​గా భీమునిపల్లి లక్ష్మీదేవి

By

Published : Mar 18, 2021, 4:36 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలోని కౌన్సిలర్ల ప్రమాణం పూర్తయింది. ఛైర్​పర్సన్​గా భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ ఛైర్మన్​గా ఖాజా ప్రమాణం స్వీకారం చేశారు.

beemunipalli laxmi devi appointed as proddutooru municipality chairperson
ప్రొద్దుటూరు ఛైర్ పర్సన్​గా భీమునిపల్లి లక్ష్మీదేవి

కడప జిల్లా ప్రొద్దుటూరులో పురపాలక కౌన్సిలర్ల ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. సంయుక్త కలెక్టర్ గౌతమి ఆధ్వర్యంలో.. కౌన్సిలర్లు ప్రమాణం చేశారు. 37వ వార్డు కౌన్సిలర్​గా గెలుపొందిన భీమునిపల్లి లక్ష్మీదేవిని ఛైర్ పర్సన్​గా, 12వ వార్డు కౌన్సిలర్​గా గెలుపొందిన ఖాజాను వైస్ ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. అనంతరం ఎమ్మెల్యే రాచమల్లు.. వైకాపా కౌన్సిలర్లతో కలిసి మైదుకూరు రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details