ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మేకల మేత కోసం చెట్టు ఎక్కి.. విద్యుత్​ షాక్​కు గురై..

By

Published : Nov 10, 2021, 5:33 PM IST

చెట్టుపై విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన విశాఖ(visakha district) జిల్లా పాడేరు ఏజెన్సీలో జరిగింది. మేకల మేత కోసం చెట్టు కొమ్మలు నరుకుతున్న సమయంలో ఘటన జరిగింది.

current shock
current shock

విద్యుదాఘాతం(current shock)తో వ్యక్తి మృతి(man died) చెందిన ఘటన విశాఖ జిల్లా(visakha district)లో జరిగింది. పాడేరు మండలం బడిమెల పంచాయతీ తీగన మెట్టకు చెందిన కృష్ణారావు.. తన మేకల మేత కోసం చెట్టు ఎక్కి.. కొమ్మలు నరుతున్న సమయంలో విద్యాదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో కృష్ణారావు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. కృష్ణారావు మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details