తిరుమలలో పద్మావతి అమ్మవారి పరిణయోత్సవం వైభవంగా జరిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో తితిదే ఉత్సవాలు నిర్వహించింది. ఉత్సవాల్లో అష్టలక్ష్మీ దశావతార మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.తిరుమలలో వైభవంగా పద్మావతి అమ్మవారి పరిణయోత్సవంఇవీ చూడండి శ్రీవారి పరకమణిలో చోరీ.. పోలీసుల అదుపులో నిందితుడుTIRUMALA: వేసవి రద్దీ దృష్ట్యా.. శ్రీవారి వారపు సేవలు తాత్కాలికంగా రద్దుశ్రీవారి సేవలో విఘ్నేశ్తో కలిసి నయన్...