ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఇంటిపై పిడుగుపడి తండ్రి, కుమార్తె మృతి

By

Published : Jul 24, 2022, 8:45 PM IST

Updated : Jul 24, 2022, 9:23 PM IST

ఇంటిపై పిడుగుపడి తండ్రి, కుమార్తె మృతి
ఇంటిపై పిడుగుపడి తండ్రి, కుమార్తె మృతి

20:43 July 24

పెళ్లకూరు మండలం ఊడుపుడిలో విషాదం

తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం ఊడుపుడిలో విషాదం చోటుచేసుకుంది. ఇంటిపై పిడుగుపడి తండ్రి, కుమార్తె వెంకటేశ్వర్లు(35), శ్రావణి(9) మృతి చెందారు. పిడుగుపాటుకు రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవీ చూడండి

Last Updated :Jul 24, 2022, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details