19:20 June 11
శ్రీకాకుళంలో విషాదం
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్జీఆర్ పురంలో తీవ్ర విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగి ముగ్గురు గల్లంతయ్యారు. వీరు విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం నగరప్పాలేనికి చెందిన గణేశ్ (32), దీవెన (18), మానస (9)గా గుర్తించారు.
ఇవీ చూడండి :
Last Updated : Jun 11, 2022, 8:30 PM IST