ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పలాసలో 200 పడకల కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి వచ్చే మార్చిలో ప్రారంభం: మంత్రి సిదిరి

By

Published : Dec 18, 2022, 7:06 PM IST

Minister Appalaraju : శ్రీకాకుళం జిల్లా పలాసలో సమగ్ర తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఆయన మున్సిపాలిటీ లో ప్రతీ ఇంటికీ తాగునీరు ఇచ్చాకే వచ్చే ఎన్నికల్లో అడుగుతామని చెప్పారు.

minister appalaraju
మంత్రి అప్పలరాజు

Minister Appalaraju : శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్మిస్తున్న 200 పడకల కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రిని 2023 మార్చిలో ప్రారంభిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీ ప్రజలకు ఇంటింటికీ తాగు నీరు ఇచ్చేందుకు సమగ్ర తాగునీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేసిన ఆయన మున్సిపాలిటీ లో ప్రతీ ఇంటికీ తాగునీరు ఇచ్చాకే వచ్చే ఎన్నికల్లో అడుగుతామని చెప్పారు.

మంత్రి అప్పలరాజు

ABOUT THE AUTHOR

...view details