ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కంభంలో పూజసామాగ్రికోసం భక్తుల బారులు..

By

Published : Sep 2, 2019, 1:49 PM IST

వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి కావలసిన పూజసామాగ్రికోసం మార్కెట్లో భక్తులు బారులు తీరారు.

market rush with devotees because of vinayaka festival at kambam in prakasham district

ప్రకాశం జిల్లా, కంభం పట్టణంలో వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడానికి కావలసినటువంటి పూజా సామాగ్రి కోసం ప్రజలు పెద్ద ఎత్తున మార్కెట్ చేరుకున్నారు.దీంతో పట్టణంలోని ప్రధాన వీధులన్నీ రద్దీగా మారాయి.ఒక్కసారిగా ప్రజలు రావడంతో మార్కెట్ పరిసరాలు కళకళలాడుతున్నాయి.

కంభంలో పూజసామాగ్రికోసం భక్తుల బారులు..
Intro:AP_NLR_05_02_VENKAIAHNAYUDU_VINAYAKAPUJA_RAJA_AVB_AP10134
anc
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం లోని స్వర్ణ భారతి ట్రస్ట్ లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబసమేతంగా వినాయకునికి పూజలు నిర్వహించారు. దేశంలో ,రాష్ట్రంలో ప్రజల సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన వినాయకుని కోరుకున్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని వేడుకున్నట్లు ఆయన తెలిపారు. కోరికలు తీర్చే దేవుడు వినాయకుడిని ఆయన తెలిపారు.
బైట్, వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి


Body:వినాయక చవితి పూజ


Conclusion:బి రాజ నెల్లూరు 9394450293

ABOUT THE AUTHOR

...view details