ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భార్యను చంపిన భర్త... అనుమానమే కారణమా..?

By

Published : Dec 28, 2019, 12:07 PM IST

అనుమానం పెనుభూతం అని మరోసారి రుజువైంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమె పాలిట యముడయ్యాడు. ప్రకాశం జిల్లా కొత్తూరు చెంచు గిరిజన గూడెనికి చెందిన అంకమ్మను తన భర్త కర్రతో కొట్టి చంపాడు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

husband murder his wife in prakasam dst agency area
చనిపోయిన భార్య

.

దర్యాప్తు చేస్తున్న పోలీసులు
sample description

ABOUT THE AUTHOR

...view details