ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అన్నదాతకు అండగా'... ధాన్యం కొనుగోలు

By

Published : Apr 25, 2020, 2:33 AM IST

లాక్ డౌన్ పరిస్థితుల్లో రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొలుగోలు చేయనున్నారు. ఈ మేరకు 664మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించినట్లు నెల్లూరు సంయుక్త కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు.

nellore joint collector about farmers
nellore joint collector about farmers

లాక్​డౌన్ దృష్ట్యా రైతుల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేయనున్నారు. దీనికోసం అన్నదాతకు అండగా కార్యక్రమం మెుదలైనట్లు సంయుక్త కలెక్టర్ వినోద్ కుమార్ వివరించారు. దళారీలు లేకుండా రైతుల వద్దకే వెళ్లి క్వింటాలుకు 1815రూపాయలు, ఏ గ్రేడ్ రకం 1835 రూపాయల వంతున చెల్లిస్తామని తెలిపారు. పొలం వద్దకు వెళ్లినప్పుడు రైతులకు బయోమెట్రిక్ లేదా మొబైల్ ఓటీపీ ద్వారా ధ్రువీకరిస్తారని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details