ఆంధ్రప్రదేశ్

andhra pradesh

PULICHINTALA: పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

By

Published : Jul 29, 2022, 12:13 PM IST

PULICHINTALA: పులిచింతల ప్రాజెక్టు నుంచి మంత్రి అంబటి రాంబాబు నీటిని దిగువకు విడుదల చేశారు. అనంతరం ప్రాజెక్టును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పెదకూరపాడు ఎమ్మెల్యే, అధికారులు పాల్గొన్నారు.

PULICHINTALA
పులిచింతల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల

PULICHINTALA:పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం వద్ద కృష్ణమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర జలవనరుల శాఖా అంబటి రాంబాబు... పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావుతో కలసి నీటిని విడుదల చేశారు. 14వ నంబరు గేటును ఒక మీటరు మేర ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టును పరిశీలించారు. అధికారులని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details