ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

By

Published : Sep 29, 2020, 3:43 PM IST

కర్నూలు కలెక్టరేట్​లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అధ్యక్షతన వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం జిల్లా స్థాయి విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు.

YSR free electricity scheme committee meeting in Kurnool Collectorate
కర్నూలు కలెక్టరేట్ లో వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం సమావేశం

కర్నూలు కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అధ్యక్షతన వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకం జిల్లా స్థాయి విద్యుత్ కమిటీ సమావేశం నిర్వహించారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఏపీ ఎస్పీడిసిఎల్ సిఎండి హరనాథ రావు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details