ఆంధ్రప్రదేశ్

andhra pradesh

MURMU : శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

By

Published : Dec 26, 2022, 2:13 PM IST

Updated : Dec 26, 2022, 2:59 PM IST

PRESIDENT MURMU AT SRISAILAM : శ్రీశైల మల్లన్నను భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దేవస్థాన అర్చకులు ముర్ముకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

PRESIDENT MURMU AT SRISAILAM
PRESIDENT MURMU AT SRISAILAM

రాష్ట్రపతి ద్రౌపదికి స్వాగతం పలుకుతున్న మంత్రి రోజా

PRESIDENT MURMU AT SRISAILAM : శ్రీశైల మల్లన్నను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదారాబాద్‌ చేరుకున్న ముర్ము.. అక్కడి నుంచి సున్నిపెంట చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో.. శ్రీశైలం చేరుకున్నారు. ఆలయం వద్ద రాష్ట్రపతికి .. మంత్రి రోజా, ఎంపీ బ్రహ్మానందరెడ్డి స్వాగతం పలికారు . అర్చకులు పూర్ణకుంభంతో.. ఆలయం లోపలికి ఆహ్వానించారు. రాష్ట్రపతితోపాటు.. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా మల్లన్న సేవలో పాల్గొన్నారు.

రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న ఆలయ అర్చకులు
Last Updated :Dec 26, 2022, 2:59 PM IST

ABOUT THE AUTHOR

...view details