ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Attack: స్థల వివాదంలో ఇరు వర్గాల ఘర్షణ...కత్తితో దాడి, ఇద్దరికి తీవ్ర గాయాలు

By

Published : Oct 31, 2021, 12:17 PM IST

స్థల వివాదం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసిన ఘటన కర్నూలు జిల్లా ఆత్మకూరులో చోటు చేసుకుంది. ఓ వర్గం వ్యక్తి కత్తితో దాడి చేయటంతో మరో వర్గంలోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థల వివాదంలో రెండు వర్గాల ఘర్షణ
స్థల వివాదంలో రెండు వర్గాల ఘర్షణ

కర్నూలు జిల్లా ఆత్మకూరులో స్థలం కొనుగోలు విషయమై ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ వర్గం వ్యక్తి కత్తితో దాడి చేయటంతో మరో వర్గంలోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details