ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వీర జవాన్లకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం

By

Published : Jun 19, 2020, 7:49 PM IST

చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరులైన 19 మంది సైనికుల కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం ప్రకటించాడు. కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించాడు. ఆయన భార్య సంతోషికి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం, నివాస స్థలం ఇచ్చేలా అదేశాలు జారీ చేశాడు.

Telangana CM KCR announces financial assistance to the families of 19 soldiers killed in the conflict with China.
వీర జవాన్లకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం

చైనాతో జరిగిన ఘర్షణలో అమరులైన 19 మంది సైనికుల కుటుంబ సభ్యులకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికసాయం ప్రకటించాడు. కర్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి రూ.5 కోట్లు ప్రకటించాడు. ఆయన భార్య సంతోషికి గ్రూప్‌-1 స్థాయి ఉద్యోగం, నివాస స్థలం ఇచ్చేలా అదేశాలు జారీ చేశాడు. మిగిలిన 19 మంది సైనికుల ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించాడు. ఈ మొత్తం ఆర్థికసాయం కేంద్ర రక్షణమంత్రి ద్వారా అందించనున్నట్లు వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details