ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కారు-ఆటో ఢీ.. పది మందికి గాయాలు

By

Published : Mar 10, 2021, 9:32 PM IST

కృష్ణాజిల్లా నందిగామ మండలం పిల్లగిరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఢీకొన్న ఘటనలో 10మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

road accident at nandigama
కారు-ఆటో ఢీ

ABOUT THE AUTHOR

...view details