ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నవంబర్ 7వ తేదీన ఈ-లోక్ అదాలత్

By

Published : Oct 24, 2020, 5:13 AM IST

రాష్ట్ర హైకోర్టులో పెండింగ్​లో ఉన్న మోటారు వాహన ప్రమాద, చెల్లని చెక్కుల కేసులు, రిట్ పిటిషన్ల పరిష్కారం కోసం నవంబర్ 7వ తేదీన ఈ- లోక్ అదాలత్​ నిర్వహించనున్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయ సేవల కమిటీ కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

E-Lok Adalat
E-Lok Adalat

రాష్ట్ర హైకోర్టులో పెండింగ్​లో ఉన్న మోటారు వాహన ప్రమాద, చెల్లని చెక్కుల కేసులు, రిట్ పిటిషన్ల పరిష్కారం కోసం నవంబర్ 7వ తేదీన ఈ- లోక్ అదాలత్​ను నిర్వహించనున్నారు. ఈ- లోక్ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలని హైకోర్టు న్యాయ సేవల కమిటీ కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్ అదాలత్​లో పాల్గొనదలచిన న్యాయవాదులు, కక్షిదారులు సంబంధిత కేసు వివరాలను హైకోర్టు మెయిల్ ఐడీకి పంపాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details