గుంటూరు జిల్లా పిడుగురాళ్ళలోని ఆదర్శనగర్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఇంటితోపాటు అందులో ఉన్న తల్లి బిడ్డ సజీవ దహనమయ్యారు. దీనికి కారణం షార్ట్ సర్క్యూట్ అని స్థానికులంటున్నారు. 50ఏళ్ల తల్లి. 20 ఏళ్ల కుమారుడు మౌలాలి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. విషాదంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కళ్లు తెరిచే లోపే బొగ్గులా మారిపోయారు...
ఇంట్లో తల్లి కొడుకు హాయిగా నిద్రిస్తున్న సమయంలో షార్ట్ సర్య్కూట్ అయి ఇల్లాంతా తగలపడిపోయింది. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే ఇద్దరు సజీవ దహనమైపోయారు. ఘటనతో కాలనీలో విషాద ఛాయలలుముకున్నాయి.
షార్ట్ సర్య్కూట్తో అగ్ని ప్రమాదం
sdfasdfas
Conclusion: