ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టివేత.. ఒకరిపై కేసు నమోదు

By

Published : May 11, 2021, 11:15 AM IST

గుంటూరు జిల్లా మాచవరంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిపై కేసు నమోదు చేశారు. మద్యం అక్రమ రవాణా, విక్రయం చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

illicit liquor cought
మాచవరంలో అక్రమ మద్యం పట్టివేత

గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత గోవిందపురం రేవు సమీపంలో ఓ వ్యక్తి వద్ద 345 మద్యం సీసాలు పట్టుబడ్డాయని.. అతనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. వాటి విలువ రూ.52,000/- రూపాయల వరకు ఉంటుందని ఎస్సై రాజా నాయక్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details