ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబుపై ఛార్జ్​షీట్ దాఖలు

By

Published : Aug 19, 2022, 9:11 AM IST

Updated : Aug 19, 2022, 3:24 PM IST

Muppalla

MLC Anantha babu ఎస్సీ యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైకాపా MLC అనంత బాబు హత్య చేసిన కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. వ్యూహాత్మకంగానే చివరి నిమిషంలో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.

Driver Subramanyam Murder Case: ఎస్సీ యువకుడు, కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను వైకాపా ఎమ్మెల్సీ అనంత బాబు హత్య చేసిన కేసులో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో మేనెల 23న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో అనంతబాబు రిమాండ్ ఖైదీగా అన్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. వ్యూహాత్మకంగానే చివరి నిమిషంలోఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారని న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపించారు.

Last Updated :Aug 19, 2022, 3:24 PM IST

ABOUT THE AUTHOR

...view details