ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమర జవాన్లకు ఘన నివాళులు

By

Published : Jun 20, 2020, 11:47 AM IST

చైనా సరిహద్దు ఘర్షణలో అమరులైన సైనికులకు తూర్పు గోదావరి జిల్లాలోని పి గన్నవరం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నివాళులర్పించింది.

tribute to soldiers in p gannavaram
అమర సైనికులకు ఘన నివాళి

గాల్వన్ లోయ ఘర్షణలో ప్రాణాలు అర్పించిన తెలుగు తేజం కర్నల్ సంతోష్​ బాబుతో పాటు మిగిలిన సైనికులకు పి. గన్నవరం ఉపాధ్యాయ సంఘం నివాళులు అర్పించింది. సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి సంతాపాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కోన హెలీనా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details