ఆంధ్రప్రదేశ్

andhra pradesh

యానాంలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభం

By

Published : Jan 20, 2020, 9:13 AM IST

Updated : Jan 20, 2020, 7:22 PM IST

యానాంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. క్రీడల్లో పాల్గొనేందుకు దేశంలోని ఎనిమిది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన స్త్రీ పురుషుల జట్లు పాల్గొననున్నాయి.. ఈ పోటీల్లో 108 మంది యువకులు... 45 మంది యువతులు ఆడనున్నారు . ప్రతిభ చూపిన వారిని భారతదేశం తరఫున జట్టుకు ఎంపిక చేయనున్నారు.. ఈ క్రీడలను డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా క్రీడాకారులు నుంచి గౌరవ వందనం స్వీకరించి ప్రారంభించారు. ఈ పోటీలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి.

National level volleyball competitions begin in Yanam
వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారులు

..

యానాంలో జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు
Intro:ap_rjy_36_20_national_volleyball_av_ap10019 తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్


Body:యానాంలో లో ప్రారంభమైన జాతీయస్థాయి వాలీబాల్ పోటీలు


Conclusion:తూర్పుగోదావరి జిల్లా యానం లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి.. ఇందులో పాల్గొనేందుకు దేశంలోని ఎనిమిది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన స్త్రీ పురుషుల జట్లు పాల్గొన్నాయి.. ఈ పోటీల్లో 108 మంది యువ క్రీడాకారులు... 45 మంది యువతులు తమ క్రీడా ప్రతిభను చాటుకున్నారు... ఇందులో ప్రతిభ చూపిన వారిని భారతదేశం తరఫున జట్టుకు ఎంపిక చేయనున్నారు.. ఈ క్రీడలను డిప్యూటీ కలెక్టర్ శివరాజ్ మీనా క్రీడాకారులు నుండి గౌరవ వందనం స్వీకరించి ప్రారంభించారు.. ఛండీగర్ ఆర్మీ బాలుర మధ్య పోటీ హోరాహోరీగా సాగింది..
Last Updated :Jan 20, 2020, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details