ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తుని పురపాలక సంఘం తొలి సమావేశం

By

Published : Mar 28, 2021, 7:42 PM IST

తూర్పుగోదావరి జిల్లా పురపాలక సంఘం తొలి సమావేశం జరిగింది. సమావేశంలో పట్టణంలోని పలు సమస్యలపై చర్చించారు. ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను కౌన్సిలర్లు ప్రస్తావించారు.

పురపాలక సమావేశంలో మాట్లాడుతున్న చైర్​పర్సన్ సుధారాణి
పురపాలక సమావేశంలో మాట్లాడుతున్న చైర్​పర్సన్ సుధారాణి

తూర్పుగోదావరి జిల్లా తుని పురపాలక సంఘం నూతన పాలకవర్గం తొలి సమావేశం జరిగింది. ఛైర్​పర్సన్ ఏలూరి సుధారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలోని 30 వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఆయా వార్డుల కౌన్సిలర్లు సమావేశంలో ప్రస్తావించారు. సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిద్దామని ఛైర్​పర్సన్ హామీ ఇచ్చారు. పలు అభివృద్ధి పనులు, అజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపారు.

ఇదీ చదవండి: బడ్జెట్‌ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

ABOUT THE AUTHOR

...view details