ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ద్విచక్ర వాహనానికి వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం..చెలరేగిన మంటలు

By

Published : Sep 11, 2020, 7:17 PM IST

ఓ ద్విచక్ర వాహనానికి వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగిన ఘటన కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో జరిగింది. ఈ ఘటనలో వాహనం దగ్ధమైంది.

motorcycle catches fire
motorcycle catches fire

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత ప్రాంతమైన యానాంలో ఓ ద్విచక్ర వాహనానికి వెల్డింగ్​ చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలార్పేందుకు ప్రయత్నించగా.. వాహనంలోని పెట్రోలు లీకై మంటల తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో అక్కడున్నవారంతా పరుగులు తీశారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ABOUT THE AUTHOR

...view details