పది రోజుల కిందట వచ్చిన వరద కారణంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. గ్రామాల్లోనూ.. నీటితో సమస్యలు ఉన్నాయని స్థానికులు ఆందోళ చెందుతున్నారు. తాజాగా గౌతమీ వంతెన వద్ద గోదావరి ఉరకలు వేస్తుంది.
పది రోజుల కిందట వచ్చిన వరద కారణంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. గ్రామాల్లోనూ.. నీటితో సమస్యలు ఉన్నాయని స్థానికులు ఆందోళ చెందుతున్నారు. తాజాగా గౌతమీ వంతెన వద్ద గోదావరి ఉరకలు వేస్తుంది.