ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గౌతమి వంతెన వద్ద ఉరకలేస్తున్నగోదావరి

By

Published : Sep 3, 2020, 5:03 PM IST

గోదావరికి వరద నీరు పెరగడంతో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని గౌతమీ వంతెన వద్ద గోదారమ్మ ఉరకలు వేస్తుంది. గోదావరి నీటిమట్టం కొద్దికొద్దిగా పెరగడంతో వంతెన సమీపంలోని ప్రాంతాలు నీటమునిగాయి.

గౌతమి వంతెన వద్ద ఉరకలెస్తున్నగోదావరి
గౌతమి వంతెన వద్ద ఉరకలెస్తున్నగోదావరి

పది రోజుల కిందట వచ్చిన వరద కారణంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో పంటపొలాలు పూర్తిగా మునిగిపోయాయి. గ్రామాల్లోనూ.. నీటితో సమస్యలు ఉన్నాయని స్థానికులు ఆందోళ చెందుతున్నారు. తాజాగా గౌతమీ వంతెన వద్ద గోదావరి ఉరకలు వేస్తుంది.

ABOUT THE AUTHOR

...view details