09:26 September 09
తిరుపతిలో అరెస్టు చేసిన అ.ని.శా. అధికారులు
సంగం డెయిరీ న్యాయవాది వేణుగోపాల్ను అ.ని.శా అధికారులు చేశారు. వేణుగోపాల్ను తిరుపతిలో అరెస్టు చేసిన అ.ని.శా. అధికారులు.. విజయవాడకు తీసుకొచ్చారు. నేడు సంగం డెయిరీ పాలకమండలి సమావేశం జరగనున్న నేపథ్యంలో అరెస్టు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా చేబ్రోలు మం. వడ్లమూడిలోని డెయిరీ ప్రాంగణంలో సమావేశం జరగనుంది.
ఇదీ చదవండి:Clash: తిరుపతిలో వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ.. ముగ్గురికి గాయాలు
Last Updated :Sep 9, 2021, 10:37 AM IST