ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

By

Published : Dec 5, 2020, 1:01 PM IST

తిరుమల శ్రీవారి సేవలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

mp and mla visited tirumala srivaru
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి తీర్ధప్రసాదాలు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details