ఆంధ్రప్రదేశ్

andhra pradesh

నాయుడుపేటలో బస్సు-కారు ఢీ.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

By

Published : Nov 13, 2019, 9:40 AM IST

చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ట్రావెల్స్​ బస్సు, కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుగురికి తీవ్రగాయలయ్యాయి.

బస్సు, కారు ఢీ 7 మందికి గాయాలయ్యాయి. ఒకరు మృతి

బస్సు-కారు ఢీ.. ఒకరు మృతి, ఏడుగురికి గాయాలు

చిత్తూరు జిల్లా పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున ట్రావెల్స్​ బస్సు-కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ మృతి చెందగా.. ఏడుగురికి తీవ్రగాయలయ్యాయి. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరంతా తమిళనాడు రాష్ట్రానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. తిరుమలకు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Intro:Body:Conclusion:

ABOUT THE AUTHOR

...view details