19:52 February 14
అనంతపురం: నల్లచెరువు మండలం రాగన్నగారిపల్లెలో విషాదం
అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం రాగన్నగారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి
MP GVL vs MP Vijayasai: 'అయ్యా.. అబద్ధాల నరసింహా.. ఏం ఇచ్చారో చెప్పండి చాలు..'
Last Updated : Feb 14, 2022, 8:31 PM IST