అక్రమంగా గంజాయిని నిల్వ ఉంచారని...అనంతపురం జిల్లాలో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లా చింతపల్లిలో గంజాయి కొనుగోలు చేసి కర్ణాటకకు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరు తనకల్లు మండలం కొక్కంటి క్రాస్లో నివాసం ఉంటున్నారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కొక్కంటి క్రాస్లో ముళ్లపొదల్లో నిల్వ ఉంచిన 40కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నట్లు కదిరి డీఎస్పీ షేక్ లాల్ అహ్మద్ తెలిపారు.
Intro:రిపోర్టర్ : కె. శ్రీనివాసులు
సెంటర్ : కదిరి
జిల్లా : అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_03_Naluguru _Arrest_ Ganjai_Sadheenam_AVB_AP10004
Body:అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ లో గంజాయి నిల్వ ఉంచిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసి కర్ణాటకకు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొక్కంటి క్రాస్ లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గంజాయిని నిల్వ వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ముళ్లపొదల్లో నిల్వ ఉంచిన 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు కదిరి డి.ఎస్.పి షేక్ లాల్అహ్మద్ తెలిపారు.
Conclusion:బైట్
షేక్ లాల్అహ్మద్, డి.ఎస్.పి ,కదిరి
సెంటర్ : కదిరి
జిల్లా : అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_47_03_Naluguru _Arrest_ Ganjai_Sadheenam_AVB_AP10004
Body:అనంతపురం జిల్లా తనకల్లు మండలం కొక్కంటి క్రాస్ లో గంజాయి నిల్వ ఉంచిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసి కర్ణాటకకు తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కొక్కంటి క్రాస్ లో నివాసం ఉంటున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గంజాయిని నిల్వ వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ముళ్లపొదల్లో నిల్వ ఉంచిన 40 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు కదిరి డి.ఎస్.పి షేక్ లాల్అహ్మద్ తెలిపారు.
Conclusion:బైట్
షేక్ లాల్అహ్మద్, డి.ఎస్.పి ,కదిరి