ఆంధ్రప్రదేశ్

andhra pradesh

గొల్లపల్లిలో కర్ణాటక మద్యం స్వాధీనం

By

Published : Mar 2, 2021, 7:00 AM IST

అనంతపురం జిల్లాలో పోలీసులు కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

illicit liquor
గొల్లపల్లిలో కర్ణాటక మద్యం స్వాధీనం

అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీలో మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో పోలీసులు మద్యం అక్రమ రవాణాపై దృష్టి సారించారు. అనుమానిత ఇళ్లలో సోదాలు నిర్వహించడంలో భాగంగా.. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గొల్లపల్లి క్రాస్ వద్ద తనిఖీ చేయగా కారు డిక్కీలో 334 కర్ణాటక మద్యం పాకెట్లు పట్టుబడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడ్ని రిమాండ్​కు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details