ఆంధ్రప్రదేశ్

andhra pradesh

భక్తి శ్రద్ధలతో జ్యోతుల ఉత్సవం

By

Published : Feb 8, 2020, 4:42 PM IST

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం మాకే చెరువులోని కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయంలో.. 22వ రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున జ్యోతులను తలమీద పెట్టుకొని.. మేళతాళాలతో ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. తర్వాత అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

Jyothi festival with devotional
కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయంలో జ్యోతుల ఉత్సవం

కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆలయంలో జ్యోతుల ఉత్సవం

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details