ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈ బిడ్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్

By

Published : Sep 7, 2021, 7:25 AM IST

అధిక వడ్డీల పేరుతో అనంతపురం జిల్లా వాసులను మోసం చేసిన ఈబిడ్ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నేడు అతణ్ని అనంతపురం తీసుకురానున్నారు.

ebid case accused arrest
ebid case accused arrest

అనంతపురం జిల్లా వాసులను అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన ఈ బిడ్ కేసులో ప్రధాన నిందితుడు సునీల్​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ అతణ్ని అనంతపురం తీసుకురానున్నారు. ఎక్కువ వడ్డీల పేరుతో వందలాది మందిని మోసం చేసిన సునీల్.. సుమారు రూ. 300 కోట్లు కొల్లగొట్టాడని ఆరోపణలు ఉన్నాయి. కాగా సునీల్ గత 4 నెలలుగా ఆజ్ఞాతంలో ఉన్నాడు.

ABOUT THE AUTHOR

...view details